ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎర్రవల్లికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 05:40 PM

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి చౌరస్తాకు శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేరుకున్నారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ఆయన మల్లు రవికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa