ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిట్లoలో సైబర్ క్రైమ్స్ పై అవగాహన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 03, 2024, 03:26 PM

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బుధవారం సైబర్ జాగృతి దివాస్ సందర్భంగా సైబర్ క్రైమ్ పైన ప్రయాణికులకు అవగాహన కల్పించినట్లు పిట్లం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సాయ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి తమ బ్యాంకు అకౌంట్లను నంబర్ లను అడిగినచో తెలుపవద్దని ప్రజలకు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa