ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్ కు దరఖాస్తుల ఆహ్వానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 07, 2024, 05:52 PM

తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే పేద మైనార్టీ విద్యార్థులు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి టి. దయానంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైను, పార్శి మతాలకు చెందిన పేద విద్యార్థులు విదేశాల్లో పీజీ చదువుకోవడానికి ఆగస్టు 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa