ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇళ్లపై జాతీయ జెండాలు ఎగురవేసి దేశభక్తి చాటాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 01:50 PM

ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట పట్టణంలో మంగళవారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఎంపి డికే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక సెంటర్ చౌక్ నుండి నర్సిరెడ్డి చౌరస్తా వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. వీర సావర్కర్, ఎంపి తండ్రి చిట్టెం నర్సిరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa