ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రక్షణ లేదు: మాజీ మంత్రి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2024, 01:18 PM

కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్ ఆవరణలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన రైతును మాజీ మంత్రి పరామర్శించారు.
అనంతరం మాట్లాడుతూ. జిల్లా అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలగకుండా రైతులు, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa