ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూవివాదం.. గొడ్డలితో నరుక్కున్న అన్నదమ్ముల కుమారులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2024, 02:57 PM

ఒకరిపై ఒకరు గొడ్డలితో దాడి చేసుకున్న ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. భూ వివాదం నేపథ్యంలో తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో సోదరుల మధ్య ఘర్షణ చెలరేగడంతో అన్నదమ్ముల కుమారులు ఒకరినొకరు గొడ్డలితో నరుక్కున్నారు. ఈ దాడిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి విచారణ జరుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa