ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పద్మ అవార్డుల ఎంపికపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదు'

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 01:52 PM

CM రేవంత్ రెడ్డికి పద్మ అవార్డుల ఎంపికపై అవగాహన లేదనుకుంటా అని BJP రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. 2014కు ముందు కాంగ్రెస్, కేంద్ర మంత్రులు సిఫార్సు చేస్తే పద్మ అవార్డులు వచ్చేవి అని.
2014 తరువాత మోదీ ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రజా అవార్డులుగా ఇస్తుందని.. పద్మ అవార్డులను పారదర్శకంగా ఎంపిక చేస్తుందని అన్నారు. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ రావడం జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa