ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ రాధాకృష్ణ ఆలయంలో ఆకాశ జ్యోతి కార్యక్రమం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 08:03 PM

అమీన్ పూర్ : అమీన్పూర్  నవ్య కాలనీలో గల శ్రీ రాధాకృష్ణ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా రోజు సాయంత్రం ఆకాశ జ్యోతి కార్యక్రమం ఆలయ ధరకర్తల ఆధ్వర్యంలో జరుగుతుంది.శ్రీ నరసింహారెడ్డి గారు, శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు, శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు గత రెండు సంవత్సరాలుగా నిత్య దూప దీప నైవేద్యాలు ఆలయ నిర్వహణ వీరి ఆధ్వర్యంలో దివ్యముగా కొనసాగిస్తూ తమ తండ్రి గారి వారసత్వం కొనసాగిస్తున్నారు.  శ్రీ రాధా కృష్ణ సమేత శ్రీ అభయాంజనేయ స్వామి వార్లను ప్రతిష్టించి ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ఆలయ ధర్మ కర్తలు. అమీన్ పూర్ పట్టణంలో మరెక్కడా లేని ఇలాంటి ప్రత్యేక దేవాలయం నిత్య దర్శనీయం.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa