ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ రహదారిపై పత్తి రైతులు ధర్నా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2025, 12:52 PM

మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట జాతీయ రహదారిపై పత్తి రైతులు ధర్నా చేపట్టారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పత్తి కొనే సౌకర్యం ఉన్నా కూడా సీసీఐ అధికారులు ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన చేశారు. 200 లారీల పత్తి తీసుకొస్తే కేవలం 40 లారీల పత్తి మాత్రమే కొంటున్నారని.. కొంతమంది బ్రోకర్లు టోకెన్ వ్యవస్థ అని చెప్పి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa