ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన పట్టు వస్త్రాలంకరణలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 06:41 PM

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో గరిడేపల్లి వెంకటేశ్వర్లు ఉమా దంపతుల కూతురు లాస్య కుమారుడు లక్ష్మణ్ చరణ్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో అనంతగిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్క్ శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి గురువారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... చిన్నారులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డాక్టరేట్ గ్రహీత ముత్తినేని కోటేశ్వరరావు, గ్రామ శాఖ అధ్యక్షుడు సాదే కోటేశ్వరావు, చిత్తలూరు శ్రీనివాసరావు, రామినేని చిన్న వెంకయ్య, రమేష్,మురళి తదితరులు పాల్గొన్నారు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa