ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైపుణ్య ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 27, 2025, 06:51 PM

విద్యార్థులలో సృజనాత్మకతను పెంచే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట శ్రీ గార్డెన్ ఫంక్షన్ హల్ లో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల.
విద్యార్థులు నైపుణ్యాల ప్రదర్శన వేదిక విద్యా కదంబం కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన గణితం సబ్జెక్టులు సంబంధించిన ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రదర్శన గురించి అడిగి తెలుసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa