జిల్లా కేంద్రంలో ఈనెల 5న నిర్వహించే పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 2వ మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను బుధవారం దన్వాడ మండల కేంద్రంలో యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులతో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా టియుసిఐ జిల్లా కార్యదర్శి రాము మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులను పర్మినెంట్ చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. కనీస వేతనాలు ఇవ్వాలని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa