శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ఎస్పీ యోగేష్ గౌతమ్ నారాయణపేట పట్టణంలోని పళ్ళ వీధిలో వెలిసిన ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, మంగళ హారతులు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసే ఆశీర్వదించారు. ఆలయ నిర్వాహకులు ఎస్పీని శాలువాతో ఘనంగా సన్మానించారు. జిల్లా ప్రజలకు ఎస్పీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa