ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఆదిలాబాద్ ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 20, 2025, 07:23 PM

జైనథ్ మండలం పెండల్ వాడ లో శ్రీ మహాశక్తి మైసమ్మ తల్లి ఆలయం ప్రవేశ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు జరిపారు. మైసమ్మ తల్లి ఆలయాన్ని గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి చేసుకోవడం హర్షణీయమని అన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa