ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్లతో సైతం పోరాటం చేసింది: మీనాక్షి నటరాజన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 03:28 PM

కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్లతో సైతం పోరాటం చేసిందని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ.. అది జాతీయ స్థాయి ఆలోచనలతోనే పని చేస్తుందన్నారు. పార్టీ సిద్ధాంత ప్రచారం.
సంస్థాగత పటిష్టత గ్రామస్థాయి నుంచి జరగాలన్నారు. ఈ విషయంలో పార్టీ నాయకత్వం చిత్తశుద్ధితో పని చేయాలని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో కులగణన, 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేపట్టడం చరిత్రాత్మకమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa