ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ఓఆర్, రైతు భూభారతి చట్టంపై అవగాహన సదస్సు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 12:36 PM

పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలంలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో కొత్త ఆర్ఓఆర్ చట్టం రైతుకు చట్టం భూభారతి చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన రెవిన్యూ అవగాహన సదస్సులో సోమవారం రోజున జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రావు, తహశీల్దార్ ఆండాలు, ఎంపిడిఓ లక్ష్మీ నారాయణ, ఏఓ, ఏడీఏ పరుశురాం నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa