ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 02, 2025, 01:39 PM

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గోదావరిఖనిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన దివంగత ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి కాకా వెంకటస్వామి విగ్రహానికి, అలాగే తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa