ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేబినెట్ నిర్ణయం మేరకే నిధులు ఇచ్చాం: ఈటల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 06, 2025, 02:06 PM

TG: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. అనంతరం ఈటల పలు కీలక వివరాలు వెల్లడించారు. బ్యారేజీల నిర్మాణ ప్రదేశాల మార్పు, నిధులు విడుదల వంటివి అన్ని కేబినెట్ నిర్ణయం మేరకే జరిగాయని తెలిపానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మొదట రూ. 63 వేల కోట్లతో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని, ఆ తర్వాత వ్యాయం 83 వేళ కోట్లకు పెరిగిందని చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa