ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీళ్లు, నిధులు, నియామకాలు కాంగ్రెస్ పాలనలో మాయమయ్యాయి: కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 07, 2025, 02:16 PM

తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలు కాంగ్రెస్ దుర్మార్గపు పాలనలో మాయమైపోయాయని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పరిపాలన చేతకాని సీఎం, కాంగ్రెస్ సర్కార్.. ఉద్యమ నినాదానికి పాతరేసి దుర్మార్గపు విధానంతో రాజ్యమేలుతున్నారని ఫైర్ అయ్యారు. BRSపై నిందలు, కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు చందాలు ఇదే రాష్ట్ర ప్రభుత్వ తీరు అని ఆరోపించారు. 'కాళేశ్వరం'పై హరీశ్ ఇచ్చిన PPTకి హాజరై మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa