ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 21, 2025, 03:23 PM

కార్పోరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టి, అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని PDSU జిల్లా నాయకులు పృథ్వి, సందీప్ డిమాండ్ చేశారు. ఈ మేరకు PDSU అధ్వర్యంలో తిరుమలాయపాలెం MRO లూధర్ విల్ల్సన్ కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa