ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఉత్తమ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 27, 2025, 06:50 PM

TG: రాష్ట్రంలోని మెదక్, కామారెడ్డి జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురిసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వరద నివారణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాణనష్టం జరగకుండా చూస్తున్నామని అన్నారు. ఇంజినీర్లు లోకల్ గానే ఉండాలని ఆదేశించారు. సీఎస్, డీజీపీలతో మంత్రి ఉత్తమ్ ఫోన్‌లో మాట్లాడారు. స్థానిక సిబ్బందిని, రెస్క్యూ బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. అధికారులతో CM రేవంత్ మాట్లాడారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa