వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని 61 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు బుధవారం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ రాజ్ కుమార్, పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్, ప్రధాన కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa