నాగలిగిద్ద మండల కేంద్రంలోని శివాలయం వద్ద సుమారు 250 మొక్కలు నాటి ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాగలిగిద్ద అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ, భారతదేశంలో కీర్తి ప్రతిష్టలు అన్నివేళలా సాహసకార్యాలు చేస్తూనే ఉంటాయని తెలిపారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం కుర్చీని కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa