ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వరద.. ముగ్గురు గల్లంతు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 09, 2025, 08:26 PM

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో భారీగా వరద సంభవించి రుద్రారం గ్రామంలో ఇళ్లలోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. ఈ వరద కారణంగా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా స్థానిక పోతిరెడ్డి చెరువు వద్ద వాగు దాటే ప్రయత్నంలో అంబతాపూర్ కు చెందిన దంపతులతో పాటు మరొకరు కొట్టుకుపోయినట్లు గ్రామస్థులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa