ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పలు సమస్యలపై బోర్డు సిఈఓ తో భేటీ అయిన ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 17, 2025, 03:54 PM

సోమవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదిని సమావేశమయ్యారు. కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జీలు త్వరగా విడుదల చేయాలని, రామన్న కుంట చెరువు అభివృద్ధికి ఎన్ ఓ సి ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 6 కోట్ల రూపాయలతో 4 యూపీహెచ్‌సీల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సమావేశం కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa