తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. నేడు సాయంత్రం 3:45 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రెస్మీట్ నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించనుంది. అంతకు ముందు మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం, ఆపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు మార్చి నెల నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa