తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా బుధవారం శ్రీవారిని 75,776 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 22,700 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం దాదాపుగా రూ.4.14 కోట్లు వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa