తమిళనాడు తంజావూర్లో ఓ అద్భుత ఆలయం కొలువై ఉంది. ఈ బృహదీశ్వరాలయంలో ఎక్కువ భాగం శుద్ధమైన గ్రానైట్తో నిర్మించారు. ఇదే సైంటిస్టులకు సవాలు విసురుతోంది. ఎందుకంటే
ఈ ఆలయానికి చుట్టుపక్కల 60 కిలోమీటర్ల వరకూ గ్రానైట్ నిక్షేపాలు, ఆనవాళ్లూ లేవు. వెయ్యేళ్ల కిందట ఇక్కడికి గ్రానైట్ ఎలా తీసుకొచ్చారు? అన్నది ఆశ్చర్యకరం. ముఖ్యంగా గోపురం 80 టన్నుల బరువున్న ఏకశిలతో తయారైంది. క్రేన్లు లేకుండా ఆ భారీ శిలను అంత ఎత్తుకి ఎలా చేర్చగలిగారన్నది రహస్యం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa