దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తానని ప్రకటించాడు.
ఈ నిర్ణయంతో ప్రైవేటు రంగ బ్యాంకులు, ఆటో స్టాక్స్ అమ్మకాలు ఒత్తిడికి గురవడం, షేర్ హూల్డర్లు అప్రమత్తత పాటించడంతో సూచీలు 1000కి పైగా పాయింట్లు నష్టపోయాయి. ఈ క్రమంలో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.10 లక్షల కోట్లు ఆవిరైంది.
![]() |
![]() |