యూపీలోని షాజహాన్పూర్లో దారుణం జరిగింది. రామ్ గోపాల్ అనే వ్యక్తి భార్య రాంగుణి, ఇద్దరు కుమార్తెలు నేహా(16), రచిత (23)పై యాసిడ్ పోశాడు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందేమో అని అనుమానం పెంచుకున్న రామ్ గోపాల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు.
స్థానికులు గమనించి బాధితులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. గోపాల్ పరారీలో ఉండగా అతడి కోసం గాలిస్తున్నారు.
![]() |
![]() |