జమ్మూకాశ్మీర్లో జరిగిన భీకర ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 30కి పెరిగింది. పహల్గామ్లో ట్రెక్కింగ్కు వెళ్లిన టూరిస్టులపై ఏడుగురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మరో 20 మందికి తీవ్రగాయాలు కావడంతో సమీప ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులు జరిగిన స్థలాన్ని భద్రతాబలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆ ప్రాంతానికి బయల్దేరారు.
![]() |
![]() |