ఒంగోలుకు చెందిన టీడీపీ నేత వీరయ్య చౌదరి మంగళవారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. ముగ్గురు దుండగులు ముసుగు వేసుకొని వచ్చి కత్తులతో దాడి చేయగా చికిత్స పొందుతూ మరణించారు.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు బుధవారం సాయంత్రం వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం ఆయన అంత్యక్రియల్లో పాల్గొననున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపాయి.
![]() |
![]() |