రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం వేగవంతం చేసింది. జూన్ 12వ తేదీతో కూటమి పాలనకు ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో 3 లక్షల ఇళ్ల ప్రారంభోత్సవాలు చేయాలని నిర్ణయించింది.
నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. మరోవైపు అర్హులైన వారికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలం మంజూరు చేసేందుకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.
![]() |
![]() |