వైసీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతామని కూటమి నేతలు బెదిరించడం కరెక్ట్ కాదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ‘వైసీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు బెదిరిస్తున్నారు.
ఇలాంటి రాజకీయాలను నేనెప్పుడూ చూడలేదు. రాజకీయాల్లో ఇలాంటి సంప్రదాయం మంచిది కాదు. వైసీపీ కార్పొరేటర్ల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. 11 నెలల మేయర్ పదవి కోసం అవిశ్వాస తీర్మానం పెట్టారు.’ అని అన్నారు.
![]() |
![]() |