జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం వద్ద పర్యాటకులపై సాయుధ ముష్కరుల దాడిని త్రీవరంగా ఖండిస్తూ శుక్రవారం ముస్లిం సంఘ నాయకులు మసీదులో ప్రార్థనలు నిర్వహించి శాంతియుత ర్యాలీ నిర్వహించారు.
ఆళ్లగడ్డ మండల ప్రభుత్వ ఖాజీ మౌల్వి మహమ్మద్ జాఫర్ సాదిక్ మాట్లాడుతూ ఇది అత్యంత హేయమైన చర్య అని.. ఇస్లాంలో ఇటువంటి మతపరమైన చర్యలకు తావు లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అమీర్ భాష తదితర ముస్లిం నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |