తమిళనాడు శివకాశీలోని పుదుపట్టి బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలోపేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
![]() |
![]() |