జిల్లాలో ఉన్న పాకిస్థానీలను ఈ నెలాఖరుకల్లా తిరిగి పంపించేయాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి శనివారం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సాధారణ వీసాపై వచ్చిన వారు 27 లోగా, వైద్య వీసా పై వచ్చిన వారు 29 లోగా దేశం విడిచి వెళ్ళాలని అధికారులకు ఆయన ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేశారు.
![]() |
![]() |