ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీశ్రేణులపై అమిత్ షా అసంతృప్తి

national |  Suryaa Desk  | Published : Sun, May 07, 2023, 05:38 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 10న జరగనున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకలో వరుస రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. నేడు ఆయన బెళగావి సౌత్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. అయితే ఈ రోడ్ షోకు ప్రజల నుండి ఊహించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో అమిత్ షా పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్ షో లో మొత్తం బైకులే ఉన్నాయని ప్రజలు లేరని అమిత్ షా అంటుండడం వీడియోలో రికార్డయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa