ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంభం మండలంలో నాగార్జున రెడ్డి సుడిగాలి పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 05, 2024, 09:46 PM

గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి శుక్రవారం కంభం మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తల తో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa