శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల కౌంటింగ్ మంగళవారం నిర్వహించగా 19 రౌండ్లలో ఎలక్షన్ ముగిశాయి. ఇందులో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణకు 1, 07, 250, వైసీపీ దీపికా కు 74, 653, కాంగ్రెస్ పార్టీకి ఇనాయతుల్లా 8958 ఓట్లు రాగా టిడిపి అభ్యర్థి బాలకృష్ణ 32597 ఓట్ల మెజార్టీ సాధించారు. నోటాకు 1686 ఓట్లు వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa