ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరకులో వంద పడకల ఆస్పత్రికి కిడారి పేరుః సిఎం చంద్ర‌బాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 31, 2019, 01:50 PM

 అమ‌రావతిః అరకులో వంద పడకల ఆస్పత్రికి టీడీపీ నేత, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పేరు పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండో రోజు జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే నియోజకవర్గంలో సివేరి, కిడారి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సివేరి, కిడారి హత్య జరిగిన చోట స్మారకం ఏర్పాటు చేస్తున్నట్లు శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa