ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్‌గామ్ మృతులకు అమరవీరుల హోదా ఇవ్వాలి: రాహుల్‌ గాంధీ

national |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 07:20 PM

పహల్‌గామ్ ఉగ్రగాడి మృతులకు అమరవీరుల హోదా ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ క్రమంలో పహల్‌గామ్ ఉగ్రగాడిలో మృతి చెందిన వారికి అమరవీరుల హోదా ఇవ్వాలని రాహుల్ గాంధీ ప్రధాని మోదీని కోరారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి మృతి చెందిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa