ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ కార్యాలయంలో ఘ‌నంగా భగవాన్‌ విశ్వకర్మ జ‌యంతి కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 17, 2025, 01:41 PM

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో విశ్వ‌క‌ర్మ జ‌యంతి కార్య‌క్ర‌మం ఘ‌నంగా నిర్వ‌హించారు.  భగవాన్‌ విశ్వకర్మ, గాయత్రీ మాత చిత్రపటాలకు  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో  ఎమ్మెల్సీలు రమేష్‌ యాదవ్‌, లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పవిత్ర మురళీకృష్ణ, తోలేటి శ్రీకాంత్‌, ఉదయ్‌, అంకంరెడ్డి నారాయణమూర్తి, మల్లికార్జున్‌, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa