ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు జిల్లాలో కరెంట్ కోతలపై తిరగబడి ప్రజలు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2019, 09:37 AM

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ప్రజలు విద్యుత్ కోతలపై తిరగబడ్డారు. మండలంలోని 12 గ్రామాల ప్రజలు సబ్ స్టేషన్ ను ముట్టడించి ఆపరేటర్ మీద దాడికి యత్నించారు. గత వారం రోజులుగా రాత్రి మొత్తం కరెంట్ కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ స్టేషన్ కు ఫోన్ చేస్తే పైనుండే నిలిపివేస్తున్నారని సమాధానాలు వస్తున్నాయని.. ఒకపక్క వర్షాలు, మరోపక్క దోమలుతో నిత్యం నరకం చూస్తున్నామని ప్రజలు మండిపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa