ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌ను అస్థిరపరచాలనుకుంటున్న పాక్: రాజ్‌నాథ్

national |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2019, 12:27 PM

భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుంటుందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రాజ్‌నాథ్ సింగ్ ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉదయం భద్రతా సిబ్బందితో కలిసి ఆయన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... 26/11 దాడులను తామెవ్వరం మరచిపోలేదన్నారు. అటువంటి చర్యలు దేశంలో ఇంకోసారి పునరావృతం కావన్నారు. నేవీ, కోస్ట్ గార్డ్స్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa