ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆప్కో వ్యవస్థను ప్రక్షాళన చేస్తా : జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 21, 2019, 01:11 PM

ఆప్కో వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో నేతన్న నేస్తం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ… మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ఆర్ నేతన్న నేస్తం తెచ్చానన్నారు. 85వేల మంది చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. ఆప్కోపై దర్యాప్తు జరుగుతోందని, మొత్తం ప్రక్షాళన చేస్తామన్నారు. నేరుగా బ్యాంక్ అకౌంట్లలోనే నగదు జమ చేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa