ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాస్ ధరకు మించి అదనంగా రూ. 50 వసూళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 31, 2021, 09:31 AM

చిత్తూరు: నాగలాపురం మండలంలో గ్యాస్ పరిశ్రమల గ్యాస్ సరఫరా చేసే వారు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. గ్యాస్ ధరకు మించి అదనంగా రూ. 50 వసూలు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. నాగలాపురం భారత్ గ్యాస్ పరిశ్రమల నుండి సరఫరా అవుతున్న గ్యాస్ బాండీలో వచ్చి రూ. 50 అదనంగా అడుగుతున్నారు అంటూ చెప్పారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa