ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశమైన హంగేరి రాజధాని బుడాపెస్ట్ కు క్షేమముగా చేరుకున్న తెలుగువిద్యార్థులు, ఈ ఆపద్కాలంలో తమకు అండగా నిలిచి ఆదుకున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు.తమలాగే మరికొంత మంది తెలుగువారు ఉక్రెయిన్ లో ఇబ్బందులు పడుతున్నారని, వారిని కూడా సరిహద్దులు దాటించేందుకు సాయపడమని విద్యార్థులు చంద్రబాబుగారికి విజ్ఞప్తి చేసారు .
ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశమైన హంగేరి రాజధాని బుడాపెస్ట్ కు క్షేమముగా చేరుకున్న తెలుగువిద్యార్థులు, ఈ ఆపద్కాలంలో తమకు అండగా నిలిచి ఆదుకున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు. (1/2) pic.twitter.com/6W9DhIC7uQ
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) March 3, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa