రాడార్ స్టేషన్కు ఎందుకు అనుమతిచ్చారో కేసీఆర్ను నిలదీయాలి.. బండి సంజయ్
Tue, Oct 15, 2024, 06:43 PM
by Suryaa Desk | Thu, Oct 17, 2024, 11:04 AM
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిన్నారం మండలం బొల్లారంలోని 4, 15'వ వార్డులలో పూర్తిగా తడిసిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ మేరకు శిథిలావస్థకు చేరిన ఇండ్లను కౌన్సిలర్లు సంతోష-లక్ష్మారెడ్డి, నీహారిక-వరప్రసాద్ రెడ్డి లక్ష్మీనగర్లో గురువారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా తక్షణమే శిథిలావస్థలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి వేరే చోటుకు తరలించి ఆ ఇండ్లను సీజ్ చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.