రాడార్ స్టేషన్కు ఎందుకు అనుమతిచ్చారో కేసీఆర్ను నిలదీయాలి.. బండి సంజయ్
Tue, Oct 15, 2024, 06:43 PM
by Suryaa Desk | Thu, Oct 17, 2024, 02:28 PM
దేవరకొండ: మండలపరిధిలోని శేరిపల్లి గ్రామానికి చెందిన మాడెం ఈదయ్య(34) ఈనెల 14న ఇంటి నుండి శ్రీశైలం వెళ్తూ మన్ననూర్ సమీపంలో నల్లమల అటవీప్రాంతంలో అదృశ్యమయ్యాడు. దారా బేస్ క్యాంప్ దగ్గర్లో బైక్, హెల్మెట్, ఫోన్, జర్కిన్, వాటర్ బాటిల్ బ్యాగ్ పడి ఉన్నాయని అక్కడి పోలీసులు తెలిపారు.
ఈదయ్య ఆచూకీ కోసం పోలీసులు, ఫారెస్ట్ అధికారులు గాలిస్తున్నారు. కాగా కొద్ది రోజులక్రితం ఇదే ప్రాంతంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు.